News March 5, 2025

కొమ్మాదిలో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్.. స్థల పరిశీలన 

image

కొమ్మాదిలోని దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుపై విశాఖ జేసీ మాయూర్ అశోక్ సమీక్షించారు. ఈ మేరకు కొమ్మాది ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న స్థలాన్ని బుధవారం పరిశీలించారు. 22 ఎకరాల్లో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మూడు నెలల్లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయనతో పాటు విశాఖ రూరల్ తహశీల్దార్ కిరణ్ పాల్ తదితులు ఉన్నారు.

Similar News

News March 24, 2026

మార్చి ఆఖ‌రు నాటికి ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్

image

మార్చి నెల ఆఖ‌రు నాటికి జిల్లాలోని ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారుల‌ను ఆదేశించారు. ఏప్రిల్ నెల నుంచి జ‌న గ‌ణ‌న-2027 ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంద‌ని, ఈ లోగా ఓట‌ర్ల జాబితాల‌కు సంబంధించిన పనుల‌ను పూర్తి చేసుకోవాల‌న్నారు.సంబంధిత శాఖ‌ల అధికారులు కింది స్థాయి అధికారుల‌తో,స‌చివాల‌య సిబ్బందితో స‌మ‌న్వ‌యం చేసుకొని ప్ర‌క్ర‌య‌ను వేగ‌వంతం చేయాలని ఆదేశించారు.

News March 24, 2026

మార్చి ఆఖ‌రు నాటికి ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్

image

మార్చి నెల ఆఖ‌రు నాటికి జిల్లాలోని ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారుల‌ను ఆదేశించారు. ఏప్రిల్ నెల నుంచి జ‌న గ‌ణ‌న-2027 ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంద‌ని, ఈ లోగా ఓట‌ర్ల జాబితాల‌కు సంబంధించిన పనుల‌ను పూర్తి చేసుకోవాల‌న్నారు.సంబంధిత శాఖ‌ల అధికారులు కింది స్థాయి అధికారుల‌తో,స‌చివాల‌య సిబ్బందితో స‌మ‌న్వ‌యం చేసుకొని ప్ర‌క్ర‌య‌ను వేగ‌వంతం చేయాలని ఆదేశించారు.

News March 24, 2026

మార్చి ఆఖ‌రు నాటికి ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్

image

మార్చి నెల ఆఖ‌రు నాటికి జిల్లాలోని ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారుల‌ను ఆదేశించారు. ఏప్రిల్ నెల నుంచి జ‌న గ‌ణ‌న-2027 ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంద‌ని, ఈ లోగా ఓట‌ర్ల జాబితాల‌కు సంబంధించిన పనుల‌ను పూర్తి చేసుకోవాల‌న్నారు.సంబంధిత శాఖ‌ల అధికారులు కింది స్థాయి అధికారుల‌తో,స‌చివాల‌య సిబ్బందితో స‌మ‌న్వ‌యం చేసుకొని ప్ర‌క్ర‌య‌ను వేగ‌వంతం చేయాలని ఆదేశించారు.