News March 5, 2025

నంద్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

☞ జగన్.. జైలుకు తక్కువ.. బెయిల్‌కు ఎక్కువ: ఎంపీ శబరి ☞ కాకనూరులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మృతి ☞ నిధులు కేటాయించాలని మంత్రి బీసీకి ఎమ్మెల్యేల వినతులు ☞ కొలిమిగుండ్ల పోలీసులకు అభినందనల వెల్లువ ☞ పత్రాల జారీలో జాప్యాన్ని నివారించండి: కలెక్టర్ ☞ శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.5.69 కోట్లు ☞ అహోబిలం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: ఈవో మురళీధరన్ ☞ పాడి పెంపకంపై RAHTCలో ఉచిత శిక్షణ

Similar News

News January 16, 2026

మేడారంలో విద్యుత్ పనులు పూర్తయ్యాయి: CMD

image

మేడారంలో జరుగుతున్న విద్యుత్ శాఖ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మేడారంలో ఆయన పర్యటించి విద్యుత్ సరఫరా పనులను పరిశీలించారు. విద్యుత్ భద్రత విషయంలో రాజీ పడకుండా మొట్టమొదటిసారిగా కవర్డ్, కండక్టర్ ఏర్పాటు చేశామన్నారు. 11 కేవీ 26 కి.మీ, 33 కేవీ 11 కి.మీ పూర్తయ్యాయని తెలిపారు. 6టవర్ల పనులన్నీ పూర్తయ్యాయని లైన్లకు సేఫ్టీ గార్డింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

News January 16, 2026

ట్రంప్ ఒత్తిడితో మోదీ చాబహార్ పోర్టును వదిలేశారు: కాంగ్రెస్

image

PM మోదీ మరోసారి ట్రంప్‌కు సరెండర్ అయిపోయారని కాంగ్రెస్ ఆరోపించింది. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడితో ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై నియంత్రణను వదిలేశారని పేర్కొంది. 120 మిలియన్ డాలర్ల భారత ట్యాక్స్ పేయర్ల డబ్బును మోదీ అందులో ఇన్వెస్ట్ చేశారని, ఇప్పుడది వృథా అయిందని విమర్శించింది. అఫ్గానిస్థాన్, సెంట్రల్ ఏషియాకు వెళ్లేందుకు ఈ పోర్ట్ ఎంతో కీలకమని తెలిపింది. మోదీ దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది.

News January 16, 2026

కీసర టోల్‌గేట్ వద్ద పెరిగిన రద్దీ.. పోలీసుల చర్యలు

image

కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంక్రాంతి పండుగ ముగించుకొని హైదరాబాద్ వైపు భారీగా వాహనాలు తరలివస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. టోల్ గేట్ వద్ద ఎటువంటి వాహనాలు నిలవకుండా చర్యలు చేపట్టి, నిరంతర వాహనాల ప్రవాహానికి అనుకూలంగా ఏర్పాట్లు చేశారు.