News March 7, 2025

సత్యసాయి జిల్లాలో స్కూళ్లకు సెలవు లేదు.!

image

శ్రీ సత్య సాయి జిల్లాలో శనివారం పాఠశాలలు కొనసాగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాల పని దినాలు 220 రోజులు నిర్వహించాల్సి ఉందని, వర్షాల వల్ల అదనపు సెలవు దినాలను ప్రకటించిన కారణంగా రేపు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పనిచేస్తాయన్నారు.

Similar News

News November 12, 2025

చైనాలో మెడిసిన్ చదివి.. HYDలో హోటల్ వ్యాపారం చేసి..!

image

గుజరాత్‌లో పట్టుబడ్డ ఐసీస్ సానుభూతి పరుడైన హైదరాబాద్ వైద్యుడు మొహియుద్దీన్ చైనాలో మెడిసిన్ చదవినట్లు తెలుస్తోంది. ఖమ్మంకు చెందిన ఇతడికి ఇక్కడ ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో 2007 నుంచి 2013 వరకు చైనాలో ఎంబీబీఎస్ చేశాడు. ఆ తర్వాత HYD వచ్చి పనిచేసినా డాక్టర్ జాబ్‌కు స్వస్తి చెప్పాడు. అనంతరం ఓ హోటల్ వ్యాపారంలోకి దిగి ఐసిస్‌తో పరిచయాలు పెంచుకొని ప్రమాదకర విష రసాయనం రెసిన్ తయారు చేయడం ప్రారంభించాడు.

News November 12, 2025

చైనాలో మెడిసిన్ చదివి.. HYDలో హోటల్ వ్యాపారం చేసి..!

image

గుజరాత్‌లో పట్టుబడ్డ ఐసీస్ సానుభూతి పరుడైన హైదరాబాద్ వైద్యుడు మొహియుద్దీన్ చైనాలో మెడిసిన్ చదవినట్లు తెలుస్తోంది. ఖమ్మంకు చెందిన ఇతడికి ఇక్కడ ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో 2007 నుంచి 2013 వరకు చైనాలో ఎంబీబీఎస్ చేశాడు. ఆ తర్వాత HYD వచ్చి పనిచేసినా డాక్టర్ జాబ్‌కు స్వస్తి చెప్పాడు. అనంతరం ఓ హోటల్ వ్యాపారంలోకి దిగి ఐసిస్‌తో పరిచయాలు పెంచుకొని ప్రమాదకర విష రసాయనం రెసిన్ తయారు చేయడం ప్రారంభించాడు.

News November 12, 2025

భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసింది తెలుగోడే

image

జైషే మొహ్మద్ భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం చేసింది తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి. కర్నూలుకు చెందిన సందీప్ 2014 IPS ఆఫీసర్. చాలాకాలంగా కశ్మీర్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో సమర్థంగా విధులు నిర్వర్తించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందారు. గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, CC కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది.