News March 23, 2024
కేజీ బియ్యం రూ. 29కే..నిర్మల్ జిల్లాలో ప్రారంభం

కేంద్రం ప్రవేశ పెట్టిన భారత్ రైస్ అమ్మకాలు నిర్మల్ జిల్లాలో ప్రారంభమయ్యాయి. ప్రయాణ ప్రాంగణం సమీపంలోని దుకాణంలో విక్రయాలు మెుదలు పెట్టారు. 10 కిలోల బస్తా రూ. 290 చొప్పున విక్రయించారు. కొనుగొలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. ఆధార్ కార్డు, పోన్ నంబర్ ఆధారంగా బస్తాలు పంపిణీ చేశారు. తొలిరోజే 40 క్వింటాళ్లకు పైగా బియ్యం అమ్ముడుపోయాయి. బయటి రకాలతో పోలిస్తే నాణ్యంగా ఉన్నాయని దుకాణదారుడు తెలిపారు.
Similar News
News January 1, 2026
ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.
News January 1, 2026
ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.
News January 1, 2026
ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.


