News March 10, 2025
జిల్లా అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్

పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ, LRS , UDID, ఇంటర్ పరీక్షలు , వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు, పలు అంశాలపై కలెక్టర్ రాజర్షిషా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ ఈ నెల 10న సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. వేసవి దృష్టా త్వరగా పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.
Similar News
News April 1, 2026
దివ్యాంగుల కమిటీ కోసం దరఖాస్తుల స్వీకరణ

ఆదిలాబాద్ జిల్లాస్థాయి దివ్యాంగుల కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తెలిపారు. ఈ కమిటీ ఐదుగురు సభ్యులతో ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన దివ్యాంగ అభ్యర్థులు ఏప్రిల్ 7లోపు దరఖాస్తులను జిల్లా సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సభ్యులను జిల్లా కలెక్టర్ రెండు సంవత్సరాల కాలానికి నియమిస్తారని తెలిపారు. వివరాలకు 08732 222058ను సంప్రదించాలన్నారు.
News April 1, 2026
దివ్యాంగుల కమిటీ కోసం దరఖాస్తుల స్వీకరణ

ఆదిలాబాద్ జిల్లాస్థాయి దివ్యాంగుల కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తెలిపారు. ఈ కమిటీ ఐదుగురు సభ్యులతో ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన దివ్యాంగ అభ్యర్థులు ఏప్రిల్ 7లోపు దరఖాస్తులను జిల్లా సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సభ్యులను జిల్లా కలెక్టర్ రెండు సంవత్సరాల కాలానికి నియమిస్తారని తెలిపారు. వివరాలకు 08732 222058ను సంప్రదించాలన్నారు.
News April 1, 2026
దివ్యాంగుల కమిటీ కోసం దరఖాస్తుల స్వీకరణ

ఆదిలాబాద్ జిల్లాస్థాయి దివ్యాంగుల కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తెలిపారు. ఈ కమిటీ ఐదుగురు సభ్యులతో ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన దివ్యాంగ అభ్యర్థులు ఏప్రిల్ 7లోపు దరఖాస్తులను జిల్లా సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సభ్యులను జిల్లా కలెక్టర్ రెండు సంవత్సరాల కాలానికి నియమిస్తారని తెలిపారు. వివరాలకు 08732 222058ను సంప్రదించాలన్నారు.


