News March 10, 2025
వరంగల్లో విధులు సంతృప్తినిచ్చాయి: అంబర్ కిషోర్ ఝా

వరంగల్ కమిషనరేట్లో సీపీగా పనిచేయడం సంతృప్తినిచ్చిందని బదిలీపై వెళ్తున్న పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్కు బదిలీపై వెళ్తున్న అంబర్ కిషోర్ ఝాతోపాటు, సీఐడీ ఎస్పీగా బదిలీ అయిన ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్ను కమిషనరేట్ పోలీస్ అధికారులు ఆదివారం ఘనంగా సత్కరించారు.
Similar News
News March 17, 2026
ఎంజీయూ పీజీ ఫలితాలు విడుదల

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ మూడవ సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1,092 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 821 మంది ఉత్తీర్ణత సాధించారు. మరో 24 మంది ప్రమోట్ కాగా, 246 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు పరీక్షల నియంత్రణ అధికారి (సీఓఈ) జి. ఉపేందర్ రెడ్డి వెల్లడించారు.
News March 17, 2026
పోలవరం: ఇంటర్ పరీక్షలు.. 79మంది గైర్హాజరు

జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని 10 కేంద్రాల్లో కెమిస్ట్రీ పరీక్షకు 1,219 మందికి గాను 1,140 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా పర్యవేక్షకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్ బోర్డు అధికారి చాణుక్యుడు రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు కేంద్రాలను స్వయంగా సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
News March 17, 2026
పోలవరం: ఇంటర్ పరీక్షలు.. 79మంది గైర్హాజరు

జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని 10 కేంద్రాల్లో కెమిస్ట్రీ పరీక్షకు 1,219 మందికి గాను 1,140 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా పర్యవేక్షకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్ బోర్డు అధికారి చాణుక్యుడు రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు కేంద్రాలను స్వయంగా సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.


