News March 10, 2025
మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లాలో 36°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 457 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.
Similar News
News April 11, 2026
ADB: ఫొటో కొట్టు.. రూ.1,000 పట్టు..!

NHAI తీసుకొచ్చిన ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ కింద హైవేలపై టోల్ ప్లాజాల వద్ద మురికిగా ఉన్న టాయిలెట్ల ఫొటోలను ‘రాజమార్గ యాత్ర’ యాప్లో లొకేషన్తో కూడిన ఫొటో అప్లోడ్ చేస్తే చాలు.. మీ ఫిర్యాదు నిజమని తేలితే రూ.1000 ఫాస్టాగ్ రీఛార్జ్ రివార్డుగా లభిస్తుంది. కానీ.. మీరు టోల్ ప్లాజా వద్ద ఉంటేనే ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుందని 1033 హెల్ప్ లైన్ అధికారులు తెలిపారు.
News April 11, 2026
ADB: ఫొటో కొట్టు.. రూ.1,000 పట్టు..!

NHAI తీసుకొచ్చిన ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ కింద హైవేలపై టోల్ ప్లాజాల వద్ద మురికిగా ఉన్న టాయిలెట్ల ఫొటోలను ‘రాజమార్గ యాత్ర’ యాప్లో లొకేషన్తో కూడిన ఫొటో అప్లోడ్ చేస్తే చాలు.. మీ ఫిర్యాదు నిజమని తేలితే రూ.1000 ఫాస్టాగ్ రీఛార్జ్ రివార్డుగా లభిస్తుంది. కానీ.. మీరు టోల్ ప్లాజా వద్ద ఉంటేనే ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుందని 1033 హెల్ప్ లైన్ అధికారులు తెలిపారు.
News April 11, 2026
విశాఖ: ఏప్రిల్ 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన ఈనెల 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో పి.నారాయణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరుగా జరుగుతాయన్నారు. సభ్యులు, అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.


