News March 11, 2025
KMR: ప్రజావాణికి 101 ఫిర్యాదులు

కామారెడ్డి కలెక్టరేట్ సమావేశం మందిరం వేదికగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. భూముల సమస్యలు, రెండు పడకల గదుల ఇళ్లు మంజూరు, రైతుభరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ్యం తదితర అంశాలపై 101 ఫిర్యాదులు వచ్చాయి. అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News March 22, 2026
‘యో సూస్కోబఢ్లా’.. ‘ధురంధర్-2’ సీన్లో కెమెరామ్యాన్!

బాక్సాఫీసును షేక్ చేస్తున్న ధురంధర్-2 ఇప్పుడు ఓ సిల్లీ రీజన్కు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఓ ఫైట్ సీన్లో కెమెరామ్యాన్ కనిపించడంతో ఆ క్లిప్ ఇప్పుడు SMలో వైరల్ అవుతోంది. దీంతో ఇన్నిరోజులు ‘పీక్ డీటైలింగ్’ అంటూ దర్శకుడు ఆదిత్యధర్ను ఎత్తేసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ ట్రోల్ చేస్తున్నారు. అది చిన్న తప్పే అయినా సీన్లో అది స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
News March 22, 2026
‘యో సూస్కోబఢ్లా’.. ‘ధురంధర్-2’ సీన్లో కెమెరామ్యాన్!

బాక్సాఫీసును షేక్ చేస్తున్న ధురంధర్-2 ఇప్పుడు ఓ సిల్లీ రీజన్కు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఓ ఫైట్ సీన్లో కెమెరామ్యాన్ కనిపించడంతో ఆ క్లిప్ ఇప్పుడు SMలో వైరల్ అవుతోంది. దీంతో ఇన్నిరోజులు ‘పీక్ డీటైలింగ్’ అంటూ దర్శకుడు ఆదిత్యధర్ను ఎత్తేసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ ట్రోల్ చేస్తున్నారు. అది చిన్న తప్పే అయినా సీన్లో అది స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
News March 22, 2026
టచ్ చేస్తే తగలబెట్టేస్తాం: ఇరాన్

తమ దేశంలోని పవర్ ప్లాంట్లపై అమెరికా దాడులు చేస్తే <<19449510>>హార్ముజ్ జలసంధిని<<>> పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ మిలిటరీ నాయకత్వం స్పష్టం చేసింది. వాటిని పునర్నిర్మించే వరకు జలసంధిని ఓపెన్ చేయబోమని తేల్చి చెప్పింది. అలాగే అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాల్లోని పవర్ ప్లాంట్లను, ఇజ్రాయెల్లోని ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.


