News March 11, 2025
గుంటూరు: జీబీఎస్ కలకలం.. 3కు చేరిన మృతులు

గుంటూరులో జీబీఎస్ మరణాల సంఖ్య మూడుకు చేరింది. పల్నాడు జిల్లా మాదలకు చెందిన సీతామహాలక్ష్మి (50) ఈనెల 5న జీజీహెచ్ లో చేరారు. కాగా చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జీబీఎస్ లక్షణాలతో చికిత్స పొందుతున్న మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News January 4, 2026
గుంటూరులో కేజీ మటన్ ధర ఎంతంటే.!

గుంటూరు నగరంలో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ. 300, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ. 280 పలుకుతోంది. ఇక మటన్ విషయానికి వస్తే కేజీ రూ. 950 నుంచి రూ. 1050 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. చేపలు కేజీ రూ. 200 నుంచి రకాలను బట్టి ధర పెరుగుతుంది. మరి ఈ ఆదివారం మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News January 4, 2026
గుంటూరులో కేజీ మటన్ ధర ఎంతంటే.!

గుంటూరు నగరంలో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ. 300, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ. 280 పలుకుతోంది. ఇక మటన్ విషయానికి వస్తే కేజీ రూ. 950 నుంచి రూ. 1050 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. చేపలు కేజీ రూ. 200 నుంచి రకాలను బట్టి ధర పెరుగుతుంది. మరి ఈ ఆదివారం మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News January 4, 2026
గుంటూరులో కేజీ మటన్ ధర ఎంతంటే.!

గుంటూరు నగరంలో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ. 300, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ. 280 పలుకుతోంది. ఇక మటన్ విషయానికి వస్తే కేజీ రూ. 950 నుంచి రూ. 1050 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. చేపలు కేజీ రూ. 200 నుంచి రకాలను బట్టి ధర పెరుగుతుంది. మరి ఈ ఆదివారం మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


