News March 11, 2025

KTDM: ‘ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి’

image

అశ్వారావుపేట మండలంలోని పాతరెడ్డిగూడెం గ్రామ పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిందని, ఆ పంచాయతీలో 110 కొండరెడ్ల కుటుంబాలు నివాసం ఉండగా కేవలం 13 మందికి ఇందిరమ్మ గృహలు మంజూరు చేశారని ఆదివాసీ కొండరెడ్ల సంఘం ఆధ్వర్యంలో గిరిజన దర్బార్‌లో పీవోకు వినతిపత్రం సమర్పించారు.

Similar News

News October 25, 2025

HYD: అవయవదానం కోసం పేరు నమోదు చేసుకోండి..!

image

HYDలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవన్ దాన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అవయవదానానికి సంబంధించి ముందుగా పేరు నమోదు చేసుకోవచ్చు. యువత ఆన్‌లైన్ ద్వారా jeevandan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి, డోనర్ కార్డు అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. తర్వాత డోనర్ డిజిటల్ కార్డును ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా చేరవేస్తామని వెల్లడించారు.

News October 25, 2025

HYD: అవయవదానం కోసం పేరు నమోదు చేసుకోండి..!

image

HYDలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవన్ దాన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అవయవదానానికి సంబంధించి ముందుగా పేరు నమోదు చేసుకోవచ్చు. యువత ఆన్‌లైన్ ద్వారా jeevandan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి, డోనర్ కార్డు అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. తర్వాత డోనర్ డిజిటల్ కార్డును ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా చేరవేస్తామని వెల్లడించారు.

News October 25, 2025

భారత్ త్రిశూల విన్యాసాలు.. పాక్ నోటమ్ జారీ

image

పాక్ బార్డర్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో ఈనెల 30 నుంచి NOV 10 వరకు భారత త్రివిధ దళాలు త్రిశూల సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న భారత్ NOTAM జారీ చేసింది. దీంతో పాక్ కూడా తమ సెంట్రల్, సదరన్ ఎయిర్‌స్పేస్‌‌లలో విమానాల రాకపోకలను రద్దు చేస్తూ నోటమ్ జారీ చేసింది. ఇందుకు ప్రత్యేకంగా కారణాలేవీ వెల్లడించలేదు. కాగా త్రిశూల విన్యాసాల వెనుక భారత వ్యూహమేంటని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.