News March 12, 2025
హైదరాబాద్లో పోడూరు యువకుడు మృతి

పోడూరుకి చెందిన రోహిత్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. రోహిత్ తల్లి బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లారు. సమాచారం తెలియడంతో ఆమె స్వగ్రామానికి బయలుదేరారు. ఇటీవల భర్త మరణించగా ఆ బాధ నుంచి తెరుకోక ముందే కొడుకు మృతితో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని బంధువులు తెలిపారు. మృతదేహన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News April 1, 2026
మద్యం విక్రయాల్లో ప.గో. జిల్లాకు 6వ స్థానం

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలోనే ప.గో. జిల్లా 6వ స్థానంలో నిలిచింది. విశాఖ టాప్లో ఉంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1989.97కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. మద్యం బాక్సులు 17.24లక్షలు, బీర్ బాక్సులు 6.34లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1455.0.8కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా..2025-26లో దీనిపై 2శాతం తగ్గాయి. 2024-25తో పోలిస్తే 2025-26లో 55శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.
News April 1, 2026
మద్యం విక్రయాల్లో ప.గో. జిల్లాకు 6వ స్థానం

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలోనే ప.గో. జిల్లా 6వ స్థానంలో నిలిచింది. విశాఖ టాప్లో ఉంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1989.97కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. మద్యం బాక్సులు 17.24లక్షలు, బీర్ బాక్సులు 6.34లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1455.0.8కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా..2025-26లో దీనిపై 2శాతం తగ్గాయి. 2024-25తో పోలిస్తే 2025-26లో 55శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.
News April 1, 2026
ఆచంటలో ‘పీ-4’ కార్యాలయ ప్రారంభం

ఆచంటలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని కలెక్టర్ నాగరాణి బుధవారం ప్రారంభించారు. జిల్లాలోనే అత్యంత హంగులతో కార్యాలయం నిర్మించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్డీఓ దాసిరాజు, జడ్పీటీసీ సురేష్ బాబు, ఎంపీపీ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యేకు కలెక్టర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


