News March 12, 2025

మందస: భార్య, కూతురు అదృశ్యం..కేసు నమోదు

image

మందస మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన పానిల సింహాచలం (27) తన భార్య జ్యోతి (22), కుమార్తె హన్విక (11నెలలు) కనిపించడం లేదంటూ..మంగళవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీన నా భార్య, కూతురు మందస మండలం కొర్రాయి గేటు వద్ద బస్సు ఎక్కి కాశీబుగ్గ వచ్చారని, అప్పటినుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News December 29, 2025

శ్రీకాకుళం అభివృద్ధికి కేంద్రమంత్రి భరోసా

image

శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఉన్న రహదారిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.

News December 29, 2025

శ్రీకాకుళం అభివృద్ధికి కేంద్రమంత్రి భరోసా

image

శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఉన్న రహదారిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.

News December 29, 2025

శ్రీకాకుళం అభివృద్ధికి కేంద్రమంత్రి భరోసా

image

శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఉన్న రహదారిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.