News March 13, 2025
ఢిల్లీలో CM రేవంత్.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఫోకస్?

TG CM రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్తో భేటీ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు విదేశాల్లో తలదాచుకుంటుండగా, వారిని స్వదేశానికి రప్పించే విషయంపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గల్ఫ్ కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశముంది.
Similar News
News January 10, 2026
764 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

DRDOకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్(CEPTAM)లో 764 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, BSc, BLSc, MLSc, టెన్త్, ITI అర్హత కలిగినవారు అర్హులు. వయసు 18-28 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ బట్టి ఏజ్ సడలింపు ఉంటుంది. టైర్1, టైర్ 2 రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీ వెళ్లండి.
News January 10, 2026
గ్రీన్లాండ్పై డెన్మార్క్కు ట్రంప్ వార్నింగ్

గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవడంపై US అధ్యక్షుడు ట్రంప్ డెన్మార్క్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘వారికి నచ్చినా నచ్చకపోయినా గ్రీన్లాండ్పై మేమో నిర్ణయానికి వచ్చాం. ఈజీగా ఒక డీల్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అది సాధ్యం కాకపోతే కష్టమైన దారిని ఎంచుకోవాల్సి వస్తుంది. ఆ పని మేము చేయకపోతే రష్యా, చైనా చేస్తాయి. అందుకు అమెరికా సిద్ధంగా లేదు. ఏదేమైనా గ్రీన్లాండ్ విషయంలో వెనక్కి తగ్గం’ అని స్పష్టం చేశారు.
News January 10, 2026
NHIDCLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


