News March 13, 2025

సెకండియర్ పరీక్షకు 299 మంది గైర్హాజరు: కలెక్టర్ తేజస్

image

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో భాగంగా బుధవారం ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 7,616 మంది విద్యార్థులకు గాను 7,317 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 299 మంది గైర్హాహరైనట్లు వెల్లడించారు. 

Similar News

News March 26, 2026

స్పోర్ట్స్ స్కూల్లో ఎంపికలు: ఓలేటి జ్యోతి

image

స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం 2026- 27 సం.రానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి తెలిపారు. నాలుగో తరగతి బాల బాలికలు జిల్లా పరిధిలోని 18 మండలాల్లో మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 31న ఎంపికలు జరుగుతాయని సూచించారు.

News March 26, 2026

వివిధ సంక్షోభాలను పెళ్లికి లింక్ చేసిన గోయెంకా!

image

నోట్ల రద్దు, కొవిడ్, ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని పెళ్లికి ముడిపెడుతూ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘2016లో అతిథుల నడుమ పెళ్లికి సిద్ధమైనా నోట్ల రద్దు వల్ల డబ్బు లేదు. అదే 2021లో కొవిడ్ వల్ల ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాం. డబ్బు-గ్యాస్ అందుబాటులో ఉన్నా అతిథులు రాలేకపోయారు. 2026లో యుద్ధం వల్ల పెళ్లికి అతిథులొచ్చినా గ్యాస్ దొరకట్లేదు. 2031లో ఏం జరుగుతుందో’ అని రాసుకొచ్చారు.

News March 26, 2026

HYD: ‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

image

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
* జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
* విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
Click on Whatsapp: <<7993483222>>7993483222<<>>