News March 14, 2025
పాలకొల్లులో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

రాష్ట్రంలో రెండు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే మంజూరు కాగా, అందులో ఒకటి, పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం పాలకొల్లులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనగాని సత్య కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి ప్రారంభించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
Similar News
News March 25, 2026
ఈనెల 25 నుంచి సదరం స్లాట్ బుకింగ్: కలెక్టర్

ప.గో జిల్లాలో దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాల జారీని మరింత సులభతరం, పారదర్శకం చేసేందుకు డిజిటల్ విధానం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈనెల 25 బుధవారం నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. దివ్యాంగత్వ నిర్ధారణ పరీక్షల నిమిత్తం మార్చి 30, 31 తేదీలతో పాటు ఏప్రిల్, మే నెలలకు కూడా ముందస్తు టోకెన్లు జారీ చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
News March 25, 2026
ఈనెల 25 నుంచి సదరం స్లాట్ బుకింగ్: కలెక్టర్

ప.గో జిల్లాలో దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాల జారీని మరింత సులభతరం, పారదర్శకం చేసేందుకు డిజిటల్ విధానం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈనెల 25 బుధవారం నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. దివ్యాంగత్వ నిర్ధారణ పరీక్షల నిమిత్తం మార్చి 30, 31 తేదీలతో పాటు ఏప్రిల్, మే నెలలకు కూడా ముందస్తు టోకెన్లు జారీ చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
News March 24, 2026
జిల్లాలో ఇంధన నిల్వలు పుష్కలం: కలెక్టర్

ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సరఫరాలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల లోపు 8121676653 కాల్ సెంటర్ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.


