News March 24, 2024
పంత్తో పెళ్లి.. ఊర్వశీ రెస్పాన్స్ ఇదే!

టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్తో పెళ్లిపై స్పందించాలని బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాకి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. అయితే సింపుల్గా ‘నో కామెంట్స్’ అని ఆమె సమాధానం ఇచ్చారు. కాగా రిషభ్ పంత్పై ఆమె సోషల్ మీడియా వేదికగా ఇన్డైరెక్ట్ పోస్టులు పెడుతూ వార్తల్లోకి ఎక్కారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందనే ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే.. ఈ విషయంపై పంత్ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు.
Similar News
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.