News March 17, 2025

నల్గొండ: రాముడి ఆలయ నిర్మాణానికి ముస్లిం వ్యక్తి విరాళం

image

నల్గొండ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం సూత్రం పాటిస్తారని మరోసారి రుజువు చేశాడు ఆ వ్యక్తి.. నల్గొండ జిల్లా నాంపల్లిలో నూతనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నిర్మిస్తున్నారు. కాగా ఈ ఆలయ నిర్మాణానికి నాంపల్లి మండలం తిరుమలగిరి వాసి మహమ్మద్ రవూఫ్ చోటే తన వంతు సాయంగా రూ.60,000 విరాళంగా అందజేశారు. దీంతో దేవాలయ కమిటీ ఛైర్మన్ కోట రఘునందన్, కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 18, 2025

కరీంనగర్: కన్న కూతురిని చంపిన తండ్రి అరెస్ట్

image

KNR వావిలాలపల్లిలో కూతురిని హత్యచేసిన నిందితుడు మల్లేశంను KNR బస్టాండ్ వద్ద అరెస్టు చేసినట్లు 3టౌన్ CI జన్ రెడ్డి తెలిపారు. మానసిక, శారీరక వైకల్యం ఉన్న కూతురు హర్షిత, కొడుకు హర్షిత్‌ను మల్లేశం టవల్‌తో ఉరివేయగా కుమార్తె మృతి చెందింది. కాగా వీరిని ఆస్పత్రులలో చూపెట్టినా వ్యాధి తగ్గకపోవడంతో మానసిక వేదనతో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని CI పేర్కొన్నారు. అతడిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

News November 18, 2025

కరీంనగర్: కన్న కూతురిని చంపిన తండ్రి అరెస్ట్

image

KNR వావిలాలపల్లిలో కూతురిని హత్యచేసిన నిందితుడు మల్లేశంను KNR బస్టాండ్ వద్ద అరెస్టు చేసినట్లు 3టౌన్ CI జన్ రెడ్డి తెలిపారు. మానసిక, శారీరక వైకల్యం ఉన్న కూతురు హర్షిత, కొడుకు హర్షిత్‌ను మల్లేశం టవల్‌తో ఉరివేయగా కుమార్తె మృతి చెందింది. కాగా వీరిని ఆస్పత్రులలో చూపెట్టినా వ్యాధి తగ్గకపోవడంతో మానసిక వేదనతో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని CI పేర్కొన్నారు. అతడిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

News November 18, 2025

పిస్తా హౌస్, షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

image

TG: హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లైన పిస్తా హౌస్, షా గౌస్, Mehfil ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 టీమ్స్‌తో 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు హోటళ్లు ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. HYD, దుబాయ్‌తో పాటు ఇతర నగరాల్లోనూ బ్రాంచులు ఉన్నాయి.