News March 18, 2025

గద్వాల: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

ఈ నెల 15న పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నించిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాలు.. ధరూర్ మండలం మన్నాపూర్‌కి చెందిన అబ్రహాం(21) కుటుంబకలహాలు భరించలేక పురుగుమందుతాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News November 14, 2025

బిహార్ కౌంటింగ్ అప్‌డేట్

image

✦ NDA 49, MGB 39 స్థానాల్లో లీడింగ్
✦ రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్ లీడ్
✦ అలీనగర్‌లో మైథిలీ ఠాకూర్ (BJP) ముందంజ
✦ తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి లీడ్
✦ మహువా నుంచి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ ఆధిక్యం
✦ మోకామాలో అనంత్ సింగ్ (JDU) ముందంజ

News November 14, 2025

జూబ్లీ బైపోల్: పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌‌కు 47 ఓట్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో మొత్తం 101 మంది హోం ఓటింగ్ వేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌కు 47 మంది ఓటేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 43 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డికి 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం మొదటి రౌండ్‌లో భాగంగా షేక్‌పేట బూత్‌ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

News November 14, 2025

జూబ్లీబైపోల్: పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌‌కు 47 ఓట్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో మొత్తం 101 మంది హోం ఓటింగ్ వేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌కు 47 మంది ఓటేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 43 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డికి 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం మొదటి రౌండ్‌లో భాగంగా షేక్‌పేట బూత్‌ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.