News March 19, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> అల్లూరి పోలీసులకు ధన్యవాదాలు చెప్పిన మహిళలు
> కొయ్యూరు: మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ
> రంపచోడవరంలో బాల్య వివాహాల అనర్థాలపై వినతి
> అల్లూరిలో 92మంది దూరం
> గృహ నిర్మాణానికి రూ.10లక్షలు ఇవ్వాలని ముంచంగిపుట్టులో నిరసన
> కాఫీ రైతులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచన
> ముసురిమిల్లి ప్రాజెక్టులో తగ్గిపోతున్న నీటిమట్టం
> డ్వాక్రా సొమ్ము అవినీతిపై దర్యాప్తు చేయాలని రాజవొమ్మంగిలో నిరసన
Similar News
News March 20, 2025
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో రద్దీ

సమ్మర్ ఎఫెక్ట్తో నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. గురువారం ఉ. అమీర్పేట స్టేషన్కు ప్రయాణికులు క్యూ కట్టారు. ప్లాట్ఫాం పూర్తిగా నిండిపోయింది. రాయదుర్గ్ రూట్లో వెళ్లేవారికి నిరీక్షణ తప్పలేదు. ట్రైయిన్లో కిక్కిరిసి ప్రయాణించారు. డ్యూటీకి వెళ్లేవారు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా అయితే ఎలా పోవాలి అయ్యా ఆఫీస్కి అంటూ ఓ నెటిజన్ @ltmhydని ప్రశ్నించారు. ఇకనైనా సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.
News March 20, 2025
హనుమకొండ: నేడు ప్రారంభం కానున్న పండ్ల మార్కెట్

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ముసలమ్మకుంట గోదాముల వద్ద ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ను గురువారం మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు ప్రారంభిస్తారని మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్యా తెలిపారు. ఈ మేరకు మామిడికాయల సీజన్ ప్రారంభమైనందున ముసలమ్మకులో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.
News March 20, 2025
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో రద్దీ

సమ్మర్ ఎఫెక్ట్తో నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. గురువారం ఉ. అమీర్పేట స్టేషన్కు ప్రయాణికులు క్యూ కట్టారు. ప్లాట్ఫాం పూర్తిగా నిండిపోయింది. రాయదుర్గ్ రూట్లో వెళ్లేవారికి నిరీక్షణ తప్పలేదు. ట్రైయిన్లో కిక్కిరిసి ప్రయాణించారు. డ్యూటీకి వెళ్లేవారు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా అయితే ఎలా పోవాలి అయ్యా ఆఫీస్కి అంటూ ఓ నెటిజన్ @ltmhydని ప్రశ్నించారు. ఇకనైనా సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.