News March 21, 2025
జగిత్యాల జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో ఎండలు కాస్త తగ్గాయి. గురువారం జైన, జగ్గసాగర్ 38℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు మన్నెగూడెం 37.9, అల్లీపూర్, పెగడపల్లె 37.8, సారంగాపూర్ 37.6, మేడిపల్లె, మల్లాపూర్ 37.5, మారేడుపల్లి 37.4, రాయికల్ 37.1, వెల్గటూర్, జగిత్యాల 37, నేరెల్లా, కొల్వాయి 36.9, ఐలాపూర్ 36.9, గొల్లపల్లె 36.7, సిరికొండ 36.5, గుల్లకోటలో 36.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గురువారం జిల్లాలో కాస్త చల్లటి వాతావరణం నెలకొంది.
Similar News
News February 24, 2026
HYD: పర్యావరణం పేరుతో పాతాళానికి చెత్త!

జవహర్నగర్, దుండిగల్లో గుట్టుచప్పుడు కాకుండా 25 శాతం మిగులు వ్యర్థాలను అటవీ ప్రాంతాలకు తరలించేందుకు తెరవెనక పావులు కదులుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వేస్ట్-టు-ఎనర్జీ తర్వాత మిగిలే ప్రమాదకర బూడిదను ఎకో-పార్కుల ముసుగులో భూమిలో పాతిపెట్టేందుకు క్లియరెన్సుల వేట సాగుతోంది. పర్యావరణ అనుమతులు రావడం కష్టమే అయినా, పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు.
News February 24, 2026
నేరాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు: ఎస్పీ

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత చెడు మార్గంలో వెళ్లి క్రిమినల్ కేసుల్లో చిక్కుకుంటే ఉద్యోగాలు, వీసాలు రాక భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే ‘1930’ నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు.
News February 24, 2026
నేరాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు: ఎస్పీ

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత చెడు మార్గంలో వెళ్లి క్రిమినల్ కేసుల్లో చిక్కుకుంటే ఉద్యోగాలు, వీసాలు రాక భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే ‘1930’ నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు.


