News March 30, 2025
లెఫ్టినెంట్ ర్యాంక్ ఉద్యోగానికి ఎంపికైన సంజన

తాము ఎందులోను తక్కువ కాదంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు మహిళలు నిరూపిస్తున్నారు. ఇటీవల వినూత్నంగా చీరలు తయారు చేసి రాష్ట్రపతిని శ్రీకాళహస్తి మహిళ మొప్పించిన విషయం తెలిసిందే. తాజాగా సోమలకు చెందిన సంజన ఆర్మీలో లెఫ్టినెంట్ ర్యాంక్ ఉద్యోగానికి ఎంపికై అందరి చేత శభాష్ అనిపించింది. చిత్తూరులో జిల్లాలో ఈ ర్యాంక్ స్థాయి ఉద్యోగాన్ని పొందిన మొదటి మహిళ సంజనే అంటూ ఆమె కుటుంబీకులు తెలిపారు.
Similar News
News January 5, 2026
పుంగనూరు: నేడు మొదటి గ్రీవెన్స్ సెల్

అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ తొలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తమ సమస్యలపై బాధితులు అర్జీలు సమర్పించవచ్చని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా https://meekosam.ap.gov.in ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News January 5, 2026
పుంగనూరు: నేడు మొదటి గ్రీవెన్స్ సెల్

అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ తొలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తమ సమస్యలపై బాధితులు అర్జీలు సమర్పించవచ్చని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా https://meekosam.ap.gov.in ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News January 5, 2026
పుంగనూరు: నేడు మొదటి గ్రీవెన్స్ సెల్

అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ తొలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తమ సమస్యలపై బాధితులు అర్జీలు సమర్పించవచ్చని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా https://meekosam.ap.gov.in ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.


