News March 30, 2025
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

IPLలో నిన్న గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ ఆడటం ద్వారా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్(IPL+దేశవాళీ+ఇంటర్నేషనల్)లో 450 మ్యాచ్లు ఆడిన తొలి భారత ప్లేయర్గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో దినేశ్ కార్తీక్(412), విరాట్ కోహ్లీ(401), ధోనీ(393), సురేశ్ రైనా(336) ఉన్నారు. ఓవరాల్గా కీరన్ పొలార్డ్(695), బ్రావో(582), షోయబ్ మాలిక్(555), రస్సెల్(540), నరైన్(537) తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.
Similar News
News January 1, 2026
AQI: దేశంలో హైదరాబాద్ బెస్ట్

దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో వాయు కాలుష్యం తక్కువగా ఉంది. మెట్రోపాలిటన్ నగరాల్లో మంగళవారం AQI 150కి పైగానే ఉండగా హైదరాబాద్లో 99గా నమోదైంది. ఢిల్లీలో 388, ముంబై 136, కోల్కతా 170, చెన్నై 186, బెంగళూరు 115, అహ్మదాబాద్ 164, పుణేలో 247గా ఉంది. కాలుష్యం తక్కువగా ఉండటంతో చాలా మంది హైదరాబాద్వైపు చూస్తున్నారు. దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది.
News January 1, 2026
ఇతిహాసాలు క్విజ్ – 114

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి ఎవరు? ఆమె భర్త పేరేంటి? ఆయనను ఎవరు చంపేశారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 1, 2026
AIIMS మంగళగిరిలో 76 పోస్టులు.. అప్లై చేశారా?

<


