News April 2, 2025
శ్రీరాంపూర్: రౌడీషీటర్లకు ACP హెచ్చరికలు

శ్రీరాంపూర్ సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లందరినీ జైపూర్ పోలీస్ స్టేషన్లో ACPవెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ACP మాట్లాడుతూ..రౌడీ షీటర్లందరూ సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని హెచ్చరించారు. ఎటువంటి కేసుల్లోనైనా ఇన్వాల్వ్ అయితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. CI వేణుచందర్, భీమారం, జైపూర్ ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
HYD: సీఐను అభినందించిన రాచకొండ సీపీ

యాదాద్రి భువనగిరి రూరల్ CI చంద్రబాబు నగరి కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ అవార్డు అందుకున్నారు. రాచకొండ CP సుధీర్బాబు ఈరోజు HYD నేరెడ్మెట్లోని CP ఆఫీస్లో CIని సత్కరించారు. మరిన్ని అవార్డులు అందుకుని కమిషనరేట్కి పేరు తేవాలని ఆయన అభినందించారు. నేర పరిశోధనలో విశిష్ట సేవలకు ఈ జాతీయ అవార్డు లభించింది. TGనుంచి సైబరాబాద్ ఇన్స్పెక్టర్ ఉపేందర్రావు, CI సెల్ ఇన్స్పెక్టర్ తిరుపతి అవార్డుకు ఎంపికయ్యారు.
News November 4, 2025
HYD: సీఐను అభినందించిన రాచకొండ సీపీ

యాదాద్రి భువనగిరి రూరల్ CI చంద్రబాబు నగరి కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ అవార్డు అందుకున్నారు. రాచకొండ CP సుధీర్బాబు ఈరోజు HYD నేరెడ్మెట్లోని CP ఆఫీస్లో CIని సత్కరించారు. మరిన్ని అవార్డులు అందుకుని కమిషనరేట్కి పేరు తేవాలని ఆయన అభినందించారు. నేర పరిశోధనలో విశిష్ట సేవలకు ఈ జాతీయ అవార్డు లభించింది. TGనుంచి సైబరాబాద్ ఇన్స్పెక్టర్ ఉపేందర్రావు, CI సెల్ ఇన్స్పెక్టర్ తిరుపతి అవార్డుకు ఎంపికయ్యారు.
News November 4, 2025
మీర్జాగూడ ఘటన.. TGSRTC తీవ్ర దిగ్ర్భాంతి

మీర్జాగూడ ఘటనపై TGSRTC తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 19 మంది మృతిచెందగా, 25 మంది గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. బస్సుకు ఫిట్నెస్ ఉందని, బస్సు డ్రైవర్కు ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు TG ప్రభుత్వం రూ.5 లక్షలు, RTC రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిందని తెలిపింది.


