News April 2, 2025
రికార్డు సృష్టించిన విజయవాడ రైల్వే డివిజన్

విజయవాడ రైల్వే డివిజన్కు 2024- 25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,386.61 కోట్ల స్థూల ఆదాయం లభించిందని డివిజన్ రైల్వే మేనేజర్(DRM) నరేంద్ర పాటిల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ఓ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక ఆదాయమన్నారు. 38.322 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.4,239.74 కోట్ల ఆదాయం డివిజన్కు లభించిందని DRM పేర్కొన్నారు.
Similar News
News November 4, 2025
HYD: ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసం.. ముగ్గురి అరెస్ట్

HYD సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ మోసాన్ని తాజాగా బట్టబయలు చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులతో రూ.లక్షల్లో ప్రజలను మోసగించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఫేక్ ట్రేడింగ్ యాప్ల ద్వారా రూ.60 లక్షలకు పైగా వీరు కాజేశారు. బ్యాంక్ అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు ఇచ్చి కమీషన్ తీసుకుంటున్నట్లు బయటపడింది. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
News November 4, 2025
HYD: ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసం.. ముగ్గురి అరెస్ట్

HYD సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ మోసాన్ని తాజాగా బట్టబయలు చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులతో రూ.లక్షల్లో ప్రజలను మోసగించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఫేక్ ట్రేడింగ్ యాప్ల ద్వారా రూ.60 లక్షలకు పైగా వీరు కాజేశారు. బ్యాంక్ అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు ఇచ్చి కమీషన్ తీసుకుంటున్నట్లు బయటపడింది. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
News November 4, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు
✓చేపల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు: కలెక్టర్
✓జిల్లా మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రాం
✓చర్ల: ఇసుక ర్యాంప్ ను వెంటనే ప్రారంభించాలి
✓సుజాతనగర్: అంగన్వాడీ కేంద్రాలకు పూర్వ విద్యార్థులు రూ.2 లక్షల విరాళం
✓ఆధారాలు చూపిస్తే మణుగూరు ఆఫీసును మేమే ఇచ్చేవాళ్లం: రేగా
✓టేకులపల్లి గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన ఐటీడీఏ ఏఈ


