News April 3, 2025

క‌ష్ణా జిల్లాలో పర్యటించిన కలెక్టర్ 

image

కృష్ణా జిల్లాలోని పలుమండలాలతో పాడు పెదపారుపూడి మండలం భూషనగుళ్ల, మహేశ్వరపురంలోని బాలురు, బాలికల పాఠశాలలను బుధవారం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Similar News

News April 10, 2025

కృష్ణా : ముగిసిన ‘పది’ మూల్యాంకణం

image

మచిలీపట్నం లేడియాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకణ బుధవారంతో ముగిసింది. ఈ నెల 1వ తేదీన మూల్యాంకణ ప్రారంభమవ్వగా మొత్తం 1,89,852 సమాధాన పత్రాలను మూల్యాంకణ చేశారు. సుమారు 1000 మంది ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు మూల్యాంకణ విధుల్లో పాల్గొన్నారు.

News April 9, 2025

కృష్ణా: రెవెన్యూ సర్వీసుల దరఖాస్తు ఫీజుల వివరాలు

image

కృష్ణాజిల్లాలో రెవెన్యూ సర్వీసులకు సంబంధించి దరఖాస్తు ఫీజుల వివరాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ప్రకటించారు.
* పట్టాదార్ పాస్ బుక్, అడంగల్ సవరణకు రూ.150
* భూ సర్వే, ఆన్ పట్టా సబ్ డివిజన్ కోసం రూ.550
* అడంగల్ సవరణ, కుల, ఆదాయ ధృవీకరణ, నివేశన స్థల ధృవీకరణ పత్రానికి రూ.50ను అధికారులు దరఖాస్తు రుసుంగా వసూలు చేస్తారన్నారు.

News April 9, 2025

కృష్ణా జిల్లా టుడే టాప్ న్యూస్

image

☞కృష్ణా: మండలానికి 3 నుంచి 4 ఆదర్శ పాఠశాలలు
☞అమరావతి: వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ప్రణాళిక
☞విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు
☞కృష్ణా: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
☞ మొవ్వ: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కలెక్టర్
☞కృష్ణా: ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు
☞ గుడ్లవల్లేరు: రైలు పట్టాలు దాటుతూ.. వ్యక్తి మృతి
☞ కృష్ణా: జోగి రమేష్‌కు నోటీసులు

error: Content is protected !!