News March 26, 2024

రాయచోటిలో ఆ MLA 5వ సారి గెలుస్తారా..?

image

రాయచోటిలో 1952 నుంచి 17సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే గడికోట శ్రీంకాత్ రెడ్డి 2009 నుంచి వరుసగా 4సార్లు గెలుపొందారు. 2012 ఎన్నికల్లో TDP అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం మరోమారు అవకాశం ఇచ్చింది. కాగా TDP నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈసారి ఇరువురిలో ఎవరు విజయం సాధించనున్నారు. కామెంట్ చేయండి.

Similar News

News March 31, 2026

కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి కీలక పదవి

image

పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పార్లమెంట్‌లో బులిటెన్ విడుదల చేశారు. పార్లమెంట్ ద్వారా అభివృద్ధి కోసం చేసే ఖర్చు, వ్యయాల వివరాలను కమిటీ సభ్యులు పరిశీలిస్తారని వెల్లడించారు.

News March 30, 2026

పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడిగా అవినాశ్ రెడ్డి

image

పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పార్లమెంట్‌లో బులిటెన్ విడుదల చేశారు. పార్లమెంట్ ద్వారా అభివృద్ధి కోసం చేసే ఖర్చు, వ్యయాల వివరాలను కమిటీ సభ్యులు పరిశీలిస్తారని వెల్లడించారు.

News March 30, 2026

పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడిగా అవినాశ్ రెడ్డి

image

పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పార్లమెంట్‌లో బులిటెన్ విడుదల చేశారు. పార్లమెంట్ ద్వారా అభివృద్ధి కోసం చేసే ఖర్చు, వ్యయాల వివరాలను కమిటీ సభ్యులు పరిశీలిస్తారని వెల్లడించారు.