News April 4, 2025

నారాయణపేట జిల్లా రైతులకు కలెక్టర్ ముఖ్య గమనిక 

image

రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వరి ధాన్యం (సన్న రకం) కొనుగోలుకు సంబంధించి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. అయితే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని అన్నారు. గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలపై అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.

Similar News

News April 11, 2025

రేపే రిజల్ట్స్.. చిత్తూరు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

చిత్తూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 30,713 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సర విద్యార్థులు 15,639 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 15,074మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.

News April 11, 2025

ఇంటర్ రిజల్ట్స్ అందరికంటే ముందుగా..

image

ఏపీలో ఇంటర్ ప్రశ్నాపత్రాల వ్యాల్యూయేషన్, డేటా కంప్యూటరైజేషన్ పూర్తయింది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు రిలీజ్ కానున్నాయి. రిజల్ట్స్‌ను ఎప్పట్లాగే వే2న్యూస్‌లో అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. యాప్‌లో రిజల్ట్ స్క్రీన్‌పై హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. యాడ్స్, డేంజరస్ థర్డ్ పార్టీ లింక్స్ గొడవ లేకుండా క్షణాల్లో ఫలితం మీ స్క్రీన్‌పై. అంతే వేగంగా ఒకే క్లిక్‌తో రిజల్ట్ కార్డ్ షేర్ చేయొచ్చు.

News April 11, 2025

రేపే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఫస్టియర్ 25,730 మంది, సెకండియర్ 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

error: Content is protected !!