News April 8, 2025
శిశు మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

శిశు మరణాల రేటు తగ్గించడమే ఆరోగ్యశాఖ ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య శాఖ అధికారులతో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. గర్భిణీలకు ప్రసవం జరిగే వరకు ఆరోగ్య కార్యకర్తలు సూచనలను సలహాలు ఇచ్చి తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం కృషి చేయాలన్నారు. సదస్సులో జిల్లా వైద్యాధికారి కోటచలం సిబ్బంది ఉన్నారు.
Similar News
News January 17, 2026
సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్..13 మందికి భారీ జరిమానా

సిద్దిపేటలోని పలు ప్రాంతాల్లో చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడ్డ 13 మందికి రూ.1,32,000ల జరిమానా విధించినట్టు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని తనిఖీ చేశామన్నారు. మద్యం తాగినట్లు రిపోర్టు రాగా స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ముందు హాజరుపరచామని.. ఆయన ఈ మేరకు తీర్పు ఇచ్చారన్నారు.
News January 17, 2026
సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్..13 మందికి భారీ జరిమానా

సిద్దిపేటలోని పలు ప్రాంతాల్లో చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడ్డ 13 మందికి రూ.1,32,000ల జరిమానా విధించినట్టు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని తనిఖీ చేశామన్నారు. మద్యం తాగినట్లు రిపోర్టు రాగా స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ముందు హాజరుపరచామని.. ఆయన ఈ మేరకు తీర్పు ఇచ్చారన్నారు.
News January 17, 2026
బొజ్జన్న కొండ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన బౌద్ధ బిక్షువులు

అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో గల బొజ్జన్న కొండ వద్ద శుక్రవారం నిర్వహించిన బౌద్ద మేళాలో దేశ విదేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. బౌద్ధ స్తూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మేళాలో పాల్గొన్న వారికి బుద్ధుని పంచశీల సూక్తులను వివరించారు. ప్రపంచ శాంతికి బుద్ధుని శాంతి మార్గమే శరణ్యమని సూచించారు.


