News April 8, 2025

దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్ .. నేడే తీర్పు

image

దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించబోతుంది. 2013 FEB 21న జరిగిన ఈ బాంబ్ దాడిలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి NIA కోర్టు ఉరిశిక్ష వేయగా, దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పేలుళ్ల ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.

Similar News

News January 5, 2026

HYD: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా.. జాగ్రత్త!

image

సంక్రాంతికి ఊర్లకు వెళ్లే HYD నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఇళ్లకు తాళం వేసేవారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన నగలు, నగదును ఇళ్లలో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నియంత్రణకు పౌరుల సహకారం కీలకమని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే ‘డయల్ 100’ను సంప్రదించాలని స్పష్టం చేశారు. పండుగ పూట దొంగతనాల నివారణకు పోలీసులు గస్తీ ముమ్మరం చేశారని తెలిపారు.

News January 5, 2026

HYD: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా.. జాగ్రత్త!

image

సంక్రాంతికి ఊర్లకు వెళ్లే HYD నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఇళ్లకు తాళం వేసేవారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన నగలు, నగదును ఇళ్లలో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నియంత్రణకు పౌరుల సహకారం కీలకమని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే ‘డయల్ 100’ను సంప్రదించాలని స్పష్టం చేశారు. పండుగ పూట దొంగతనాల నివారణకు పోలీసులు గస్తీ ముమ్మరం చేశారని తెలిపారు.

News January 5, 2026

HYD: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా.. జాగ్రత్త!

image

సంక్రాంతికి ఊర్లకు వెళ్లే HYD నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఇళ్లకు తాళం వేసేవారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన నగలు, నగదును ఇళ్లలో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నియంత్రణకు పౌరుల సహకారం కీలకమని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే ‘డయల్ 100’ను సంప్రదించాలని స్పష్టం చేశారు. పండుగ పూట దొంగతనాల నివారణకు పోలీసులు గస్తీ ముమ్మరం చేశారని తెలిపారు.