News April 8, 2025
సీఎం ఛైర్మన్గా జలహారతి కార్పొరేషన్

AP: పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు కోసం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వైస్ ఛైర్మన్గా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఈఓగా జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఉండనున్నారు. పోలవరం వరద నీరు తరలించేందుకు బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 80వేల కోట్లకు పైగా ఖర్చవుతుండగా, 3లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయని ప్రభుత్వ అంచనా.
Similar News
News September 14, 2025
స్పేస్ అప్లికేషన్ సెంటర్లో జాబ్లు

<
News September 14, 2025
GREAT: పసిపాపతో ఇంటర్వ్యూకు హాజరై.. DSPగా

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూకు ఓ మహిళ తన చంటిపాపతో హాజరయ్యారు. మైహర్ జిల్లాకు చెందిన వర్షా పటేల్ గర్భవతిగా ఉన్నప్పుడు MPPSC పరీక్షలు రాసి స్టేట్ 11th ర్యాంక్ సాధించారు. ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు తన 20రోజుల కుమార్తె శ్రీజను ఒడిలో కూర్చోపెట్టుకున్నారు. ఇటీవల వెలువడిన ఫైనల్ ఫలితాల్లో ఆమె DSP ఉద్యోగానికి ఎంపికయ్యారు. వర్ష గతంలో 5సార్లు పరీక్షలు రాసి, 3సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు.
News September 14, 2025
ఈసీఐఎల్లో 412 అప్రెంటిస్లు

హైదరాబాద్లోని <