News April 11, 2025
BHPL: పెద్దవాగుకు జలకళ.. రైతుల పాలిట జలధార

మహాముత్తారం మండలంలోని మీనాజీపేట, పెగడపల్లి, కేశపూర్, నిమ్మగూడెం, యాత్నారం, సింగంపల్లి గ్రామాల మీదుగా ప్రవహించే పెద్దవాగు జలకళ సంతరించుకుని రైతుల పాలిట వరంగా మారింది. దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న గొల్ల బుద్ధారం పెద్ద చెరువు అలుగు పారే ఈ పెద్దవాగు. ఈ వాగు సంవత్సరం పొడవునా నీటితో ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాల రైతులు వాగుకు మోటార్లు ఏర్పాటు చేసుకుని పంటలు పండించుకుంటున్నారు.
Similar News
News November 6, 2025
దూడపై చిరుతపులి దాడి.?

ఐరాల మండలం వడ్రంపల్లిలో బుధవారం రాత్రి ఓ అడవి జంతువు దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పాదముద్రల ఆధారంగా చిరుతపులి డాడి చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాణిపాకం ఆలయానికి 4 కిలోమీటర్ల సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News November 6, 2025
TG SETకు దరఖాస్తు చేశారా?

అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్షిప్కు అర్హత సాధించే <
News November 6, 2025
పెరిగిన బంగారం, వెండి ధరలు

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.430 పెరిగి రూ.1,21,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.400 పెరిగి రూ.1,11,750 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,64,000గా ఉంది.


