News April 12, 2025

కుబీర్: పరువు పోయిందని గోదావరిలో దూకాడు

image

లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామానికి చెందిన పాండురంగ్ వ్యక్తి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. పాండురంగ్ అదే గ్రామానికి చెందిన వ్యక్తికి ఎద్దులు నమ్మారు. విషయం తెలుసుకున్న అన్నదమ్ములు, భార్య నిలదీయడంతో తిరిగి ఎద్దులను తెచ్చాడు. నా పరువు పోయిందంటూ బ్యాంకు వెళ్తానని చెప్పి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News November 7, 2025

HYD: వారంలో కూతురి పెళ్లి.. ఇంతలోనే విషాదం..!

image

జనగామ(D) బచ్చన్నపేట(M) ఆలీంపూర్‌లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD ECILలోని ఆర్టీవన్ కాలనీ వాసి బండి శ్రీనివాస్(50) తన కూతురిని సిద్దిపేట(D) కొండపాక(M) వెలికట్టెకు చెందిన ఓయువకుడికి ఇచ్చి ఈనెల 13న పెళ్లి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో చేర్యాల(M) ముస్త్యాలలో బంధువులకు పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వెళ్తుండగా బైక్, DCM ఎదురెదురుగా ఢీకొనగా శ్రీనివాస్ మరణించాడు.

News November 7, 2025

గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్

image

గుంటూరులో గంజాయి సేవించడంతో పాటు విక్రయిస్తున్న మైనర్‌తో సహా ఏడుగురు యువకులను నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ₹30 వేల నగదు, 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జెడ్పీ వద్ద ఖాళీ స్థలంలో గంజాయి కలిగి ఉన్నట్లు సమాచారం అందడంతో ఈ అరెస్టులు చేసినట్లు డీఎస్పీ అరవింద్ తెలిపారు.

News November 7, 2025

జనగామ: వారంలో కూతురి పెళ్లి.. ఇంతలోనే విషాదం..!

image

జనగామ(D) బచ్చన్నపేట(M) ఆలీంపూర్‌లో <<18216896>>నిన్న రోడ్డు ప్రమాదంలో<<>> ఒకరు మరణించిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD ECILలోని ఆర్టీవన్ కాలనీ వాసి బండి శ్రీనివాస్(50) తన కూతురిని సిద్దిపేట(D) కొండపాక(M) వెలికట్టెకు చెందిన ఓయువకుడికి ఇచ్చి ఈనెల 13న పెళ్లి చేయాల్సి ఉంది. ఈక్రమంలో చేర్యాల(M)ముస్త్యాలలో బంధువులకు పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వెళ్తుండగా బైక్, DCMఎదురెదురుగా ఢీకొనగా శ్రీనివాస్ మరణించాడు.