News March 27, 2024
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బరిలో నిలిచేది ఎవరు..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రకటనపై నేడు ఉత్కంఠకు తెరపడనుంది. ఈరోజు రాత్రి ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ సీఈసీ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని అధిష్ఠానం ఖరారు చేసి ప్రకటన చేయనుంది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో ప్రధానంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, నందిని విక్రమార్క ఉన్నారు. వీరిలో ఒకరిని అధిష్ఠానం ఖరారు చేయనుంది. కాగా వీరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఉంటారో కామెంట్ చేయండి.
Similar News
News April 4, 2026
ఖమ్మం: ALERT.. 2 రోజులు బంద్..!

కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ సేవ’ కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ పనుల నిమిత్తం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి సుమారు 36 గంటల పాటు ఈ అంతరాయం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో, తిరిగి సోమవారం ఉదయం నుంచి సేవలు యథావిధిగా అందుబాటులోకి రానున్నాయని, వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.
News April 4, 2026
ఖమ్మం: ALERT.. 2 రోజులు బంద్..!

కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ సేవ’ కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ పనుల నిమిత్తం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి సుమారు 36 గంటల పాటు ఈ అంతరాయం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో, తిరిగి సోమవారం ఉదయం నుంచి సేవలు యథావిధిగా అందుబాటులోకి రానున్నాయని, వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.
News April 4, 2026
ఖమ్మం: ALERT.. 2 రోజులు బంద్..!

కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ సేవ’ కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ పనుల నిమిత్తం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి సుమారు 36 గంటల పాటు ఈ అంతరాయం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో, తిరిగి సోమవారం ఉదయం నుంచి సేవలు యథావిధిగా అందుబాటులోకి రానున్నాయని, వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.


