News March 28, 2024

పార్వతీపురం మన్యంలో గజరాజులతో బెంబేలు

image

ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలం గవరంపేట, చింతలబెలగాం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపైకి రావడంతో వాహన చోదకులు భీతిల్లిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ప్రధాన రహదారిపై రెండుసార్లు ఏనుగుల గుంపు రావడంతో ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపైకి ఏనుగులు వచ్చిన విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వచ్చి వాటిని సమీప పంట పొలాల్లోకి తరలించారు.

Similar News

News March 27, 2026

డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తం: ఎస్పీ

image

వాట్సాప్ కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ గురువారం సూచించారు. తాము పోలీసు, సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసగాళ్లు వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా ఈ తరహా కాల్స్ చేస్తే వెంటనే 1930 లేదా 100/112కు సమాచారం ఇవ్వాలని, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

News March 27, 2026

డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తం: ఎస్పీ

image

వాట్సాప్ కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ గురువారం సూచించారు. తాము పోలీసు, సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసగాళ్లు వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా ఈ తరహా కాల్స్ చేస్తే వెంటనే 1930 లేదా 100/112కు సమాచారం ఇవ్వాలని, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

News March 27, 2026

డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తం: ఎస్పీ

image

వాట్సాప్ కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ గురువారం సూచించారు. తాము పోలీసు, సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసగాళ్లు వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా ఈ తరహా కాల్స్ చేస్తే వెంటనే 1930 లేదా 100/112కు సమాచారం ఇవ్వాలని, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.