News April 22, 2025
విజయవాడలో మృతదేహం కలకలం

విజయవాడ కస్తూరిబాయిపేటలో సోమవారం సాయంత్రం మృతదేహం కలకలం రేపింది. సూర్యారావుపేట పోలీసుల వివరాల ప్రకారం.. బోసు బొమ్మ సెంటర్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడన్న సమాచారం మేరకు పరిశీలించామన్నారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 మధ్య ఉంటుందని చెప్పారు. ఈ వ్యక్తి ఎవరికైనా తెలిస్తే సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలి అన్నారు.
Similar News
News April 22, 2025
రాజన్న సిరిసిల్ల: ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 51.74 శాతం

ఇంటర్ ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 3,819 మందికి 1,976 మంది పాసయ్యారు. 51.74 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. సెకండ్ ఇయర్లో 3,670 మంది పరీక్షలు రాయగా 2,438 మంది పాసయ్యారు. 66.43 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది.
News April 22, 2025
Inter Results: సంగారెడ్డి జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్లో 15727 మంది పరీక్షలు రాయగా 10892 మంది ఉత్తీర్ణతతో 69.26 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు. ఫస్ట్ ఇయర్లో 17918 మందికి 10787 మంది పాసయ్యారు. 60.20 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు.
News April 22, 2025
Inter Results: మెదక్ జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో మెదక్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్లో 5572 మంది పరీక్షలు రాయగా 3428 మంది ఉత్తీర్ణతతో 61.52 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు. ఫస్ట్ ఇయర్లో 6153 మందికి 3028 మంది పాసయ్యారు. 49.24 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు.