News April 22, 2025

రేపే రిజల్ట్.. సత్యసాయి జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 23,730 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News April 22, 2025

రాజన్న సిరిసిల్ల: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 51.74 శాతం

image

ఇంటర్ ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 3,819 మందికి 1,976 మంది పాసయ్యారు. 51.74 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. సెకండ్ ఇయర్‌లో 3,670 మంది పరీక్షలు రాయగా 2,438 మంది పాసయ్యారు. 66.43 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది.

News April 22, 2025

Inter Results: సంగారెడ్డి జిల్లాలో ఇలా..!

image

ఇంటర్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 15727 మంది పరీక్షలు రాయగా 10892 మంది ఉత్తీర్ణతతో 69.26 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 17918 మందికి 10787 మంది పాసయ్యారు. 60.20 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు.

News April 22, 2025

Inter Results: మెదక్ జిల్లాలో ఇలా..!

image

ఇంటర్ ఫలితాల్లో మెదక్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 5572 మంది పరీక్షలు రాయగా 3428 మంది ఉత్తీర్ణతతో 61.52 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 6153 మందికి 3028 మంది పాసయ్యారు. 49.24 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు.

error: Content is protected !!