News March 28, 2024
రెండో ప్రధాన పంటగా పత్తి: తుమ్మల

వచ్చే ఖరీఫ్ సీజన్ పై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్ష నిర్వహించారు. వర్షాకాలానికి సంబంధించి సాగు వివరాలు, విత్తన లభ్యతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పత్తి రెండో ప్రధాన పంటగా ఉందన్నారు. వానాకాలంలో 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావచ్చని అంచనా వేశారు. అన్ని ప్రైవేట్ విత్తన కంపెనీలు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 25, 2025
ఖమ్మం: సర్పంచ్ ఎన్నికలు.. ఏ దశలో ఎన్ని జీపీలంటే..

ఖమ్మం జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అథారిటీ విడుదల చేశారు. మొత్తం 571 జీపీలుండగా 5,214 వార్డులున్నాయి. తొలి దశలో 192 జీపీలు, రెండో దశలో 183 జీపీలు, మూడో దశ 196 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,214 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు అదే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
News November 25, 2025
ఖమ్మం: సర్పంచ్ ఎన్నికలు.. ఏ దశలో ఎన్ని జీపీలంటే..

ఖమ్మం జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అథారిటీ విడుదల చేశారు. మొత్తం 571 జీపీలుండగా 5,214 వార్డులున్నాయి. తొలి దశలో 192 జీపీలు, రెండో దశలో 183 జీపీలు, మూడో దశ 196 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,214 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు అదే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
News November 25, 2025
ఖమ్మం: సర్పంచ్ ఎన్నికలు.. ఏ దశలో ఎన్ని జీపీలంటే..

ఖమ్మం జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అథారిటీ విడుదల చేశారు. మొత్తం 571 జీపీలుండగా 5,214 వార్డులున్నాయి. తొలి దశలో 192 జీపీలు, రెండో దశలో 183 జీపీలు, మూడో దశ 196 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,214 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు అదే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.


