News March 29, 2024
మార్చి 29: చరిత్రలో ఈరోజు

1857: మొదటి స్వాతంత్ర్య పోరాటం. సిపాయిల తిరుగుబాటు
1953: స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు కన్నుమూత
1952: తెలుగు రచయిత దివంగత కేఎన్వై పతంజలి జననం
1932: కొప్పారపు వేంకట సుబ్బరాయ కవి మరణం
1982: టీడీపీని స్థాపించిన దివంగత నటుడు ఎన్టీఆర్
1997: రచయిత్రి పుపుల్ జయకర్ మరణం
2016: నిర్మాత జయకృష్ణ మరణం
☞ నేడు గుడ్ ఫ్రైడే
Similar News
News July 5, 2025
DANGER.. బ్లూటూత్ వాడుతున్నారా?

బ్లూటూత్ ఆధారంగా పనిచేసే స్పీకర్లు, బడ్స్, హెడ్ ఫోన్స్ వాడే వారిని ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ‘హ్యాకర్లు బ్లూటూత్ ద్వారా ఆడియో పరికరాలను నియంత్రణలోకి తీసుకునే అవకాశముంది. సంభాషణలపై నిఘా పెట్టి, కాల్ను హైజాక్ చేసే ఛాన్సుంది. పెద్ద బ్రాండ్లు వాడుతున్నా ప్రమాదమే. కాల్ డేటా, కాంటాక్టులను దోచేసే ప్రమాదముంది. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో బ్లూటూత్ వాడకుండా ఉండండి’ అని సూచించింది.
News July 5, 2025
ఒకట్రెండు రోజుల్లో KCR ప్రెస్మీట్!

TG: అనారోగ్యం నుంచి కోలుకున్న మాజీ సీఎం KCR నిన్న యశోద ఆసుపత్రిలోనే పలువురు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ జల హక్కులపై వాస్తవాలు బయటపెడతానని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఒకట్రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇవాళ ఉ.11 గంటలకు తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ నిర్వహించనున్నారు.
News July 5, 2025
పరీక్షల తేదీలు వచ్చేశాయి

AP: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి రాత పరీక్షల సవరణ <