News March 29, 2024

అప్పుడు హెచ్చులకు పోయింది.. ఇప్పుడు తోకముడిచింది – 2/2

image

ట్రేడ్ నిలిచిపోవడంపై అసంతృప్తితో ఉన్న వ్యాపార వర్గాలు సత్సంబంధాలు నెలకొల్పాలని పాక్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాయట. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ఇటీవల పేర్కొన్నారు. భారత్‌లో ఎన్నికల తర్వాత దీనిపై ముందుకెళ్లాలని పాక్ భావిస్తోందట. పూర్తిస్థాయిలో ట్రేడ్‌ జరిగితే పాక్ ఎగుమతులు గరిష్ఠంగా 80% పెరగొచ్చని 2018లో ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.

Similar News

News January 14, 2026

కపిలతీర్థం ఆలయ అర్చకులు సేవలు క్రమబద్ధీకరణ

image

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు సేవలు క్రమబద్ధీకరణ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మణివాచకర్ గురుకుల్, స్వామినాథన్ గురుకుల్ మిరాసియేతర అర్చకులుగా పనిచేస్తున్నారు. వారి సేవలను క్రమబద్ధీకరణ కోసం టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి పంపగా.. ప్రభుత్వం మంగళశారం జీవో విడుదల చేసింది.

News January 14, 2026

కపిలతీర్థం ఆలయ అర్చకులు సేవలు క్రమబద్ధీకరణ

image

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు సేవలు క్రమబద్ధీకరణ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మణివాచకర్ గురుకుల్, స్వామినాథన్ గురుకుల్ మిరాసియేతర అర్చకులుగా పనిచేస్తున్నారు. వారి సేవలను క్రమబద్ధీకరణ కోసం టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి పంపగా.. ప్రభుత్వం మంగళశారం జీవో విడుదల చేసింది.

News January 14, 2026

కపిలతీర్థం ఆలయ అర్చకులు సేవలు క్రమబద్ధీకరణ

image

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు సేవలు క్రమబద్ధీకరణ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మణివాచకర్ గురుకుల్, స్వామినాథన్ గురుకుల్ మిరాసియేతర అర్చకులుగా పనిచేస్తున్నారు. వారి సేవలను క్రమబద్ధీకరణ కోసం టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి పంపగా.. ప్రభుత్వం మంగళశారం జీవో విడుదల చేసింది.