News May 7, 2025
NGKL: జిల్లా కేంద్రంలో పోలీసుల విస్తృత తనిఖీలు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాలతో బస్టాండ్లో ఉన్న వాహనాల పార్కింగ్ తదితర చోట్ల నార్కోటిక్, డ్రగ్స్ మీద సాధారణ చెకింగ్లో భాగంగా డాగ్ స్క్వాడ్ చేత తనిఖీలు చేపట్టారు. అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేపట్టినట్లు జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ భరత్ తెలిపారు.
Similar News
News March 24, 2026
‘టీవీ రహిత సమాజంలో భాగస్వాములు కావాలి’

సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి టీబీ రహిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రావీణ్య పిలుపు నిచ్చారు. పోతిరెడ్డిపల్లి సబ్ సెంటర్లో 100 రోజుల ‘TB ముక్త్ భారత్ అభియాన్ v2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లాలో టీబీ అధికంగా ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి, ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించినట్లు చెప్పారు.
News March 24, 2026
‘టీవీ రహిత సమాజంలో భాగస్వాములు కావాలి’

సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి టీబీ రహిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రావీణ్య పిలుపు నిచ్చారు. పోతిరెడ్డిపల్లి సబ్ సెంటర్లో 100 రోజుల ‘TB ముక్త్ భారత్ అభియాన్ v2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లాలో టీబీ అధికంగా ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి, ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించినట్లు చెప్పారు.
News March 24, 2026
SC వర్గీకరణతో.. సైబరాబాద్ పాలి‘ట్రిక్స్’

సర్కార్ అమలు చేసిన SC వర్గీకరణ ఇప్పుడు సైబరాబాద్ (CURE) రాజకీయాల్లో కీలకంగా మారింది. 15% రిజర్వేషన్ను 3 గ్రూపులుగా విభజించారు. CUREలోని శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్లో జనాభా ప్రాతిపదికన వర్గీకరణ అమలవుతుంది. సెన్సస్ తర్వాత SC కోటాను మరింత పెంచే ఛాన్స్ ఉందని సర్కార్ సంకేతమివ్వడంతో ఇక్కడి రిజర్వ్డ్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల సంఖ్య పెరిగాక కొత్త సీట్లలో కొన్ని SC/STలకు కేటాయించే అవకాశం ఉంది.


