News May 7, 2025
పాకిస్థాన్ వీసాలతో ఉన్నవారు వెంటనే వెళ్లిపోవాలి: ఎస్పీ

గుంటూరు జిల్లాలో పాకిస్థాన్ వీసాలతో ఉన్న పౌరులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. ఆ విధంగా వెళ్లకుండా ఎవరైనా అక్రమంగా నివసిస్తుంటే అటువంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. అటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News April 1, 2026
గుంటూరు: రూ.1,543.80 కోట్ల విలువైన మద్యం తాగేశారు

గుంటూరు జిల్లాలో ఏప్రిల్ 2025 – మార్చి 2026 మధ్య మద్యం అమ్మకాల సేల్ వాల్యూలో 2% వృద్ధి నమోదైంది. గత 12 నెలల్లో రూ.1,543.80 కోట్ల విలువైన 19.09 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్(IML) బాక్సులు, 10.33 లక్షల బీరు బాక్సులు అమ్ముడవ్వగా ఏప్రిల్ 2024 – మార్చి 2025 మధ్య ఈ గణాంకాలు 17.59 లక్షలు (IML బాక్సులు), బీరు బాక్సులు 6.12 లక్షలుగా, సేల్ వాల్యూ రూ.1,511.37 కోట్లుగా నమోదైంది.
News April 1, 2026
గుంటూరు: రూ.1,543.80 కోట్ల విలువైన మద్యం తాగేశారు

గుంటూరు జిల్లాలో ఏప్రిల్ 2025 – మార్చి 2026 మధ్య మద్యం అమ్మకాల సేల్ వాల్యూలో 2% వృద్ధి నమోదైంది. గత 12 నెలల్లో రూ.1,543.80 కోట్ల విలువైన 19.09 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్(IML) బాక్సులు, 10.33 లక్షల బీరు బాక్సులు అమ్ముడవ్వగా ఏప్రిల్ 2024 – మార్చి 2025 మధ్య ఈ గణాంకాలు 17.59 లక్షలు (IML బాక్సులు), బీరు బాక్సులు 6.12 లక్షలుగా, సేల్ వాల్యూ రూ.1,511.37 కోట్లుగా నమోదైంది.
News April 1, 2026
గుంటూరు: రూ.1,543.80 కోట్ల విలువైన మద్యం తాగేశారు

గుంటూరు జిల్లాలో ఏప్రిల్ 2025 – మార్చి 2026 మధ్య మద్యం అమ్మకాల సేల్ వాల్యూలో 2% వృద్ధి నమోదైంది. గత 12 నెలల్లో రూ.1,543.80 కోట్ల విలువైన 19.09 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్(IML) బాక్సులు, 10.33 లక్షల బీరు బాక్సులు అమ్ముడవ్వగా ఏప్రిల్ 2024 – మార్చి 2025 మధ్య ఈ గణాంకాలు 17.59 లక్షలు (IML బాక్సులు), బీరు బాక్సులు 6.12 లక్షలుగా, సేల్ వాల్యూ రూ.1,511.37 కోట్లుగా నమోదైంది.


