News May 8, 2025
భారత్పై ప్రతీకారం తీర్చుకుంటాం: అల్ఖైదా

భారత్ ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటోందని, తాము కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రసంస్థ అల్ఖైదా హెచ్చరించింది. ‘ఎన్నో దశాబ్దాలుగా ముస్లింలు, ఇస్లాంపై భారత్ దాడులు చేస్తోంది. ఉపఖండంలోని ముస్లింలందరూ చేతులు కలిపి ఈ ‘జిహాద్’లో పాల్గొనాలి. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మనపై సైనిక, రాజకీయ, సాంస్కృతిక దాడి చేస్తోంది. అల్లా సాయంతో భారత్పై పోరాటం చేస్తాం. ప్రతీకారం తీర్చుకుంటాం’ అని పేర్కొంది.
Similar News
News November 19, 2025
కాకినాడ: ప్రయాణికులకు గుడ్ న్యూస్

కాకినాడ టౌన్ నుంచి బెంగళూరు వరకు నడిచే శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలుకు అత్యాధునిక లింక్ హాఫ్మన్ బుష్ (LHB) కోచ్లను అమర్చనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ఎల్హెచ్బీ బోగీలు జనవరి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడున్న ఐసీఎఫ్ బోగీలతో పోలిస్తే, ఈ ఎల్హెచ్బీ కోచ్లు మరింత సౌకర్యవంతంగా, గరిష్టంగా 160 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
News November 19, 2025
కాకినాడ: ప్రయాణికులకు గుడ్ న్యూస్

కాకినాడ టౌన్ నుంచి బెంగళూరు వరకు నడిచే శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలుకు అత్యాధునిక లింక్ హాఫ్మన్ బుష్ (LHB) కోచ్లను అమర్చనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ఎల్హెచ్బీ బోగీలు జనవరి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడున్న ఐసీఎఫ్ బోగీలతో పోలిస్తే, ఈ ఎల్హెచ్బీ కోచ్లు మరింత సౌకర్యవంతంగా, గరిష్టంగా 160 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
News November 19, 2025
వినాయకుడిని ఏ సమయంలో పూజించడం ఉత్తమం?

బుధవారం వినాయకుడి పూజలకు శ్రేష్ఠం. ఉదయంతో పోల్చితే సాయంత్ర పూజల వల్ల విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. స్కంద పురాణం ప్రకారం.. సంధ్యా సమయంలో స్వామివారిని పూజిస్తే మనలోని ప్రతికూల శక్తులన్నీ హరించుకుపోతాయి. కొబ్బరి నూనె దీపం వెలిగించి, 21 గరికెలు సమర్పించి, గణేశుడి పంచరత్న స్తోత్రాన్ని పఠిస్తే.. బుద్ధి చతురత, వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.


