News July 8, 2025
సిరిసిల్ల: ప్రజావాణిలో 151 దరఖాస్తులు: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో 151 దరఖాస్తులు వచ్చాయని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు బదిలీ చేశామన్నారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్లో పెట్టకుండా పరిష్కరించాలని ఆదేశించామన్నారు.
Similar News
News July 8, 2025
HYD: బతుకమ్మ కుంట బతికింది!

అంబర్పేటలోని బతుకమ్మ కుంటకు ప్రాణం పోసింది హైడ్రా. కబ్జా చెర నుంచి విడిపించి, అదే స్థాయిలో సుందరీకరిస్తోంది. తాజాగా బతుకమ్మ కుంట ఫొటోలను విడుదల చేసింది. ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండి ఉన్న 5 ఎకరాల 15 గుంటలు ఇప్పుడు నిండు కుండలా మారింది. సెప్టెంబర్లోపు సుందరీకరణ పనులు పూర్తికానున్నాయి. ఈ ఏడాది దసారకు ‘బతుకమ్మ’ కుంట ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది అనడంలో సందేహం లేదు. దీనిపై మీ కామెంట్?
News July 8, 2025
మహిళా సంఘాలకు రూ.12 కోట్లు విడుదల: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం స్వయం సహాయక సంఘాలకు రూ.12 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో 14,529 ఇళ్లు మంజూరు కాగా 692 ఇళ్లకు బేస్మెంట్ పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. 532 ఇళ్లకు రూ లక్ష చొప్పున నిధులు మంజూరు చేసినట్లు వివరించారు.
News July 8, 2025
HYD: బతుకమ్మ కుంట బతికింది!

అంబర్పేటలోని బతుకమ్మ కుంటకు ప్రాణం పోసింది హైడ్రా. కబ్జా చెర నుంచి విడిపించి, అదే స్థాయిలో సుందరీకరిస్తోంది. తాజాగా బతుకమ్మ కుంట ఫొటోలను విడుదల చేసింది. ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండి ఉన్న 5 ఎకరాల 15 గుంటలు ఇప్పుడు నిండు కుండలా మారింది. సెప్టెంబర్లోపు సుందరీకరణ పనులు పూర్తికానున్నాయి. ఈ ఏడాది దసారకు ‘బతుకమ్మ’ కుంట ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది అనడంలో సందేహం లేదు. దీనిపై మీ కామెంట్?