News March 30, 2024
రేపు జగన్ బస్సు యాత్రకు బ్రేక్
AP: రేపు బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ప్రకటించారు. ఈస్టర్ సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన సీఎం బస్సు యాత్ర.. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది.
Similar News
News October 6, 2024
శుభ ముహూర్తం
తేది: అక్టోబర్ 6, ఆదివారం
శు.తదియ: ఉదయం 7.49 గంటలకు
విశాఖ: రాత్రి 12.11 గంటలకు
వర్జ్యం: ఉదయం 4.33 గంటలకు
దుర్ముహూర్తం: సా.4.16-5.04 గంటల వరకు
News October 6, 2024
TODAY HEADLINES
* AP: ఉచిత ఇసుకపై కావాలనే దుష్ప్రచారం: చంద్రబాబు
* TG: పేదలను ఎలా ఆదుకోవాలో సలహా ఇవ్వండి: CM
* TG: బతుకమ్మ అంటే ఈ ముఖ్యమంత్రికి గిట్టదా?: KTR
* TG:హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్ విడుదల
* పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన మోదీ
* హరియాణా, కశ్మీర్ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ హవా
* బంగ్లాతో టీ20 సిరీస్కు తిలక్ వర్మ
* నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మరణం
* జానీ మాస్టర్కు నేషనల్ అవార్డ్ రద్దు
News October 6, 2024
సర్కారు డబ్బు కొట్టేసి 31సార్లు డిస్నీ వరల్డ్కి!
అమెరికాలో ఓ జంట ప్రభుత్వానికి రూ.4.2 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. ఆర్మీ కాంట్రాక్టర్గా పనిచేస్తున్న థామస్ బౌచర్డ్(61) తన పలుకుబడిని ఉపయోగించి ప్రియురాలిని(53) ప్రభుత్వం జీతం ఇచ్చే సహాయకురాలిగా నియమించుకున్నారు. ప్రభుత్వ పని మీద అని చెప్పి ఇద్దరూ డిస్నీ వరల్డ్, ఇతర విలాసాలకు 31సార్లు తిరిగారు. ఎట్టకేలకు వారి బండారం బట్టబయలైంది. దీంతో అధికారులు వారు తిన్న డబ్బును వసూలు చేసే పనిలో పడ్డారు.