News March 30, 2024
తూ.గో.: 9 మంది వాలంటీర్ల రాజీనామా

తూ.గో. జిల్లా కడియం మండలంలో 9 మంది గ్రామ వాలంటీర్లు వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేసినట్లు కడియం ఎంపీడీవో జి.రాజ్ మనోజ్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వీరిలో ఏడుగురు కడియం, మిగిలిన ఇద్దరు కడియపులంక గ్రామానికి చెందిన వారు ఉన్నారన్నారు. వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేసినట్లు వారు చెప్పారని ఎంపీడీవో తెలిపారు.
Similar News
News March 19, 2026
అల్లికల్లో మహిళల ప్రతిభ ప్రశంసనీయం: కలెక్టర్

నిడదవోలు మండలంలోని సెట్టిపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ యూనిట్ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. మహిళలు చేతి అల్లికలతో రూపొందించిన వివిధ రకాల దుస్తులను ఆమె ఆసక్తిగా పరిశీలించి, వారి నైపుణ్యాన్ని అభినందించారు. తరతరాలుగా ఈ కళను నమ్ముకుని, ప్రత్యేక గుర్తింపు పొందడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.
News March 19, 2026
అల్లికల్లో మహిళల ప్రతిభ ప్రశంసనీయం: కలెక్టర్

నిడదవోలు మండలంలోని సెట్టిపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ యూనిట్ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. మహిళలు చేతి అల్లికలతో రూపొందించిన వివిధ రకాల దుస్తులను ఆమె ఆసక్తిగా పరిశీలించి, వారి నైపుణ్యాన్ని అభినందించారు. తరతరాలుగా ఈ కళను నమ్ముకుని, ప్రత్యేక గుర్తింపు పొందడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.
News March 19, 2026
అల్లికల్లో మహిళల ప్రతిభ ప్రశంసనీయం: కలెక్టర్

నిడదవోలు మండలంలోని సెట్టిపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ యూనిట్ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. మహిళలు చేతి అల్లికలతో రూపొందించిన వివిధ రకాల దుస్తులను ఆమె ఆసక్తిగా పరిశీలించి, వారి నైపుణ్యాన్ని అభినందించారు. తరతరాలుగా ఈ కళను నమ్ముకుని, ప్రత్యేక గుర్తింపు పొందడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.


