News April 1, 2024

MDK, ZHB కాంగ్రెస్ ఇంఛార్జులుగా మంత్రులు రాజనర్సింహ, సురేఖ

image

మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులను నియమించింది. మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి మంత్రి కొండ సురేఖ, జహీరాబాద్ నియోజకవర్గానికి మంత్రి దామోదర రాజనర్సింహను ఇంఛార్జీగా, ఏఐసీసీ ఇంఛార్జీగా పీసీ విశ్వనాథ్‌ను నియమించారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News March 30, 2026

పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల మేనేజర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ.. పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.

News March 30, 2026

పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల మేనేజర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ.. పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.

News March 30, 2026

పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల మేనేజర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ.. పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.