News August 20, 2025
ఎంపీడీవోలు సచివాలయాలను తనిఖీ చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రతి ఎంపీడీవో వారానికి 4 సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని ఎంపీడీవోలతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ప్రధాన బాధ్యత ఎంపీడీవోలదే అన్నారు. జిల్లాలో క్లాప్ మిత్రా జీతాల సమస్య పరిష్కరించాలన్నారు.
Similar News
News March 25, 2026
ప్రకాశం: ఇద్దరికి జైలుశిక్ష

ప్రకాశం జిల్లా టంగుటూరులో శ్రీనివాస థియేటర్ దగ్గర ఓ బైక్, వల్లూరు ఫేస్ ఇంజినీరింగ్ కాలేజీలో పార్కింగ్ చేసిన మరో బైక్ దొంగతనానికి గురైంది. 2025లో కేసు నమోద చేశారు. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు దర్యాప్తు చేపట్టారు. నిందితులు నరసరావుపేట మండలం గురవాయపాలేనికి చెందిన బండారు నవీన్, తాళ్లూరి గాబ్రియల్గా గుర్తించారు. నేరం రుజువు కావడంతో వారికి రూ.10వేల జరిమానా, 5నెలలు జైలుశిక్ష పడింది.
News March 25, 2026
మార్కాపురం జిల్లా గ్యాస్ గోదాముల్లో పోలీసుల తనిఖీలు

మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లాలోని త్రిపురాంతకం, వెలిగండ్ల, కనిగిరి, టీవీపల్లి, రాచర్ల, సియస్పురం పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్యాస్ గోదాములను మంగళవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సంబంధిత రెవెన్యూ అధికారులు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యాస్ గోదాముల్లో అమలు చేస్తున్న భద్రతా చర్యలు, అగ్నిమాపక సదుపాయాలు, తగినంత నీటి వసతిని పరిశీలించారు.
News March 25, 2026
మార్కాపురం జిల్లా గ్యాస్ గోదాముల్లో పోలీసుల తనిఖీలు

మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లాలోని త్రిపురాంతకం, వెలిగండ్ల, కనిగిరి, టీవీపల్లి, రాచర్ల, సియస్పురం పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్యాస్ గోదాములను మంగళవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సంబంధిత రెవెన్యూ అధికారులు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యాస్ గోదాముల్లో అమలు చేస్తున్న భద్రతా చర్యలు, అగ్నిమాపక సదుపాయాలు, తగినంత నీటి వసతిని పరిశీలించారు.


