News August 20, 2025
ఆ నలుగురే ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవమయ్యారు!

దేశంలో ఇప్పటివరకు 16సార్లు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఐదుసార్లు మాత్రమే ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్(2 సార్లు), గోపాల్ స్వరూప్ పాఠక్, జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా, శంకర్ దయాల్ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా అన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు అభ్యర్థిని నిలబెట్టాయి. ప్రస్తుతం NDA నుంచి రాధాకృష్ణన్, కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్రెడ్డి బరిలో ఉన్నారు.
Similar News
News March 5, 2026
వాంఖడే పిచ్ ఎవరికి కలిసొస్తుందో?

ఈరోజు IND-ENG సెమీస్లో వాంఖడే పిచ్ కండీషన్ ముఖ్యపాత్ర పోషించనుంది. సాధారణంగా ఇది బ్యాటింగ్ పిచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టు పరుగుల వరద పారించొచ్చు. అయితే ఇప్పుడు ఆ పిచ్పై పచ్చిక ఉండటం చర్చనీయాంశమైంది. దీనిపై కోచ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేయగా, సిబ్బంది పచ్చికను తొలగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పచ్చిక ఎక్కువుంటే పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుంది. అదే తేమ ఎక్కువైతే బ్యాటర్లకు కలిసొస్తుంది.
News March 5, 2026
ఇవాళ, రేపూ భారీ నష్టాలు తప్పవా?

ఇరాన్ వార్తో భారత స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చివరి 3 సెషన్లలో ఏకంగా రూ.21.29 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత శనివారం యుద్ధం ప్రారంభం కాగా మరుసటి రోజు ఆదివారం, 3న(మంగళవారం-హోలీ) మార్కెట్లకు సెలవులు కావడంతో మరింత భారీ నష్టం తప్పింది. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతుండటం, ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాళ, రేపటి సెషన్లపై ‘బేర్’ పంజా తప్పేలా లేదు.
News March 5, 2026
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఉద్యోగాలు

<


