News April 2, 2024
BREAKING: ఏసీబీ వలలో టంగుటూరు ఎస్ఐ

టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ వ్యక్తి నుంచి రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి రూ.70వేలును ఎస్ఐ నాగేశ్వరరావు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 29, 2026
ప్రకాశం: ‘భార్యాభర్తలిద్దరూ గ్రూప్-2 ఉద్యోగం కొట్టారు’

కంభం పట్టణానికి చెందిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపిక కాగా.. ఆయన భార్య వినత సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.
News January 29, 2026
కంభం: గ్రూప్-2 ఉద్యోగం సాధించిన దంపతులు

కంభం పట్టణానికి చెందిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపిక కాగా.. ఆయన భార్య వినత సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.
News January 29, 2026
కంభం: గ్రూప్-2 ఉద్యోగం సాధించిన దంపతులు

కంభం పట్టణానికి చెందిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపిక కాగా.. ఆయన భార్య వినత సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.


