News April 2, 2024

సీఎస్ శాంతి కుమారిని కలిసిన ఎమ్మెల్యేలు

image

రైతులను కాంగ్రెస్ సర్వం ముంచిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి రైతులకు నష్టపరిహారం, వడ్ల బోనస్ అందజేయాలని బీఆర్ఎస్ నేతలతో వినతి పత్రం అందజేశారు. రైతుల పేరుతో మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తదితరులు ఉన్నారు.

Similar News

News April 17, 2026

KNR: వన్యప్రాణుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు

image

వన్యప్రాణుల రక్షణకు కఠిన చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. KNR కలెక్టరేట్‌లో నిర్వహించిన వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972ను పక్కాగా అమలు చేయాలన్నారు. అక్రమ రవాణా నిరోధానికి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. అధికారుల సమన్వయంతో పని చేయాలి అన్నారు.

News April 17, 2026

KNR: వన్యప్రాణుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు

image

వన్యప్రాణుల రక్షణకు కఠిన చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. KNR కలెక్టరేట్‌లో నిర్వహించిన వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972ను పక్కాగా అమలు చేయాలన్నారు. అక్రమ రవాణా నిరోధానికి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. అధికారుల సమన్వయంతో పని చేయాలి అన్నారు.

News April 17, 2026

కరీంనగర్‌కు చేరుకున్న డీజీపీ శివధర్ రెడ్డి

image

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కరీంనగర్‌కు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘అరైవ్ – అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రేపు నిర్వహించనున్న జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, అధిక వేగం ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో సీపీ గౌస్ ఆలం, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.